hyd-soul-rider
Newbie
ఈ సకల చేరాచేర సృష్టిలో జీవం ఏ గొప్పది అనుకుంటారు , కానీ జీవం కన్నా ప్రాణం లేనివే గొప్పవీ ఈ సృష్టిలో,ప్రాణం లేని సముద్రం లో జీవం మొదలయింది, ప్రాణం లేని అణువులతో ప్రతి వస్తువు నిది ఉంది, ప్రాణం లేని రాళ్ళూ చిరకాలం జీవిస్తూ, ప్రతి తరం వాళ్ళకి నచ్చినట్టు మలుస్తున్న, ఓర్పుతో భరిస్తుంది,కానీ ఇక్కడ మలిచే మనిషి పోతున్నాడేమో కానీ ప్రతిఘటించకుండా,అలుపెరగని యుద్దని ఇస్తూనే ఉన్నాయ్, నువ్వు తుచ్ఛము గాభావించే ప్రాణం లేని రాళ్ళూ,చిరస్థాయిగా నిలిచి పోతున్నాయి,ఏంటి నిన్ను అందరు రాయిలా బ్రతుకుతున్నావ్ అంటున్నారా, మరవకు నీ స్థాయి వేరు అని.
ఒకటి నిజం, భూమి ఫై ప్రతి జీవి భూమి లోంచే పుడుతుంది, భోమి ఫై ఆధారపడి బ్రతుకుతుంది,చివరకి ఆ భూమి లోనే కలుస్తుంది,ఇది అందరికి తెలిసిందే,కానీ ఎవరికీ అర్ధం కానిదేమి తంతే భూమి కి నీపై ఎలాంటి బేదాభి ప్రాయం లేదు,నువ్వు పుట్టిన, ఎలా బ్రతికిన,చివరకి నీ చావులో కూడా తేడా చూడలేదు,నిన్ను నిన్నుగా ఒప్పుకుంటున్నది భూమి ఒక్కటే, నువ్వు నిజం గా మనిషిగా ఉండాలంటే,దేవుడిలా కాదు నీ కళ్లకింద ఉన్న భూమి లా మారడానికి ప్రయత్నించు.
ఒకటి నిజం, భూమి ఫై ప్రతి జీవి భూమి లోంచే పుడుతుంది, భోమి ఫై ఆధారపడి బ్రతుకుతుంది,చివరకి ఆ భూమి లోనే కలుస్తుంది,ఇది అందరికి తెలిసిందే,కానీ ఎవరికీ అర్ధం కానిదేమి తంతే భూమి కి నీపై ఎలాంటి బేదాభి ప్రాయం లేదు,నువ్వు పుట్టిన, ఎలా బ్రతికిన,చివరకి నీ చావులో కూడా తేడా చూడలేదు,నిన్ను నిన్నుగా ఒప్పుకుంటున్నది భూమి ఒక్కటే, నువ్వు నిజం గా మనిషిగా ఉండాలంటే,దేవుడిలా కాదు నీ కళ్లకింద ఉన్న భూమి లా మారడానికి ప్రయత్నించు.